18 Sep , 2024

మిద్దెతోటలపై సదస్సు !!

గుంటూరులో ఈనెల 10న బృందావన్‌గార్డెన్స్‌ వేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో సాయంత్రం 2 గంటల నుంచి మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, ఉద్యానశాఖ ఏడీ రాజాకృష్ణారెడ్డి, గుంటూరుకు చెందిన టెర్రస్‌ గార్డెనర్‌ కె.కృష్ణకుమారి అవగాహన కల్పిస్తారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఈ నెల 22న ఉ. 10 గం. నుంచి అవగాహన సదస్సు జరుగుతుంది. ప్రవేశం ఉచితం. కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. శిక్షణలో పాల్గొనేవారుకు 97053 83666 ఫోన్‌చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.